భవిష్యత్తులో ఒక రోజు

రాష్ట్రవ్యాప్తంగా సాక్షి పత్రికలు తగలబెడుతున్న ప్రజలు

అసలు ఏం జరిగింది
సెజ్ లకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలు, స్వచ్చందంగా తమ పొలాలు ప్రభుత్వానికి అప్పగిస్తుంటే విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని సాక్షి జనాభిప్రాయంగా ప్రచురించటంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 101 సెజ్ లకు వ్యతిరేకంగా పొరాడుతున్న ఐక్య వేదిక అద్వర్యంలో ప్రజలు సాక్షి పత్రికను తగల బెడుతున్నారు.

 

0 comments: